ETV Bharat / bharat

గుంత తవ్వి.. 200 పందులను సజీవంగా పూడ్చి!

కర్ణాటకలోని హవేరి జిల్లాలో 200 పందులను బతికుండగానే పాతేశారు. ఇందుకోసం పెద్ద గుంతను తవ్వించారు అధికారులు. పొలాల్లోకి దూరి పంటను నాశనం చేస్తున్నాయన్న కారణంతోనే ఈ చర్యలు చేపట్టారు.

author img

By

Published : Jun 10, 2020, 8:22 AM IST

Updated : Jun 10, 2020, 9:06 AM IST

Two hundred pigs were Buried alive in the land
గుంత తవ్వి.. 200పందులను సజీవంగా పూడ్చి!

పంటలను ధ్వంసం చేస్తున్నాయన్న కారణాలతో 200 పందులను ప్రజలు సజీవంగా పూడ్చివేశారు. ఇందుకోసం అధికారులు పెద్ద గుంత తవ్వించారు. ఈ ఘటన కర్ణాటకలోని హవేరి జిల్లాలో జరిగింది.

Two hundred pigs were Buried alive in the land
గుంత తవ్వి.. 200పందులను సజీవంగా పూడ్చి!

200 పందులు...

గుంత తవ్వి.. 200 పందులను సజీవంగా పూడ్చి!

హవేరి జిల్లాలోని హిరెకెరూరు పట్టణంలోని రైతులను పందులు నిద్రపోనివ్వడం లేదు. రైతుల పొలాల్లోకి చేరి.. పంటను ధ్వంసం చేస్తున్నాయి. ఈ విషయాన్ని పంచాయతీ​ అధికారుల వద్దకు తీసుకెళ్లారు. పందుల యజమానులను అధికారులు హెచ్చరించారు. కానీ ఫలితం దక్కలేదు. ఇందుకు ఆగ్రహించిన అధికారులు... పెద్ద గుంతను తవ్వి, పందులను పూడ్చివేయించారు.

ఇదీ చూడండి:- మైనారిటీలపై దాడులు.. పాక్​పై భారత్ తీవ్ర ఆగ్రహం

పంటలను ధ్వంసం చేస్తున్నాయన్న కారణాలతో 200 పందులను ప్రజలు సజీవంగా పూడ్చివేశారు. ఇందుకోసం అధికారులు పెద్ద గుంత తవ్వించారు. ఈ ఘటన కర్ణాటకలోని హవేరి జిల్లాలో జరిగింది.

Two hundred pigs were Buried alive in the land
గుంత తవ్వి.. 200పందులను సజీవంగా పూడ్చి!

200 పందులు...

గుంత తవ్వి.. 200 పందులను సజీవంగా పూడ్చి!

హవేరి జిల్లాలోని హిరెకెరూరు పట్టణంలోని రైతులను పందులు నిద్రపోనివ్వడం లేదు. రైతుల పొలాల్లోకి చేరి.. పంటను ధ్వంసం చేస్తున్నాయి. ఈ విషయాన్ని పంచాయతీ​ అధికారుల వద్దకు తీసుకెళ్లారు. పందుల యజమానులను అధికారులు హెచ్చరించారు. కానీ ఫలితం దక్కలేదు. ఇందుకు ఆగ్రహించిన అధికారులు... పెద్ద గుంతను తవ్వి, పందులను పూడ్చివేయించారు.

ఇదీ చూడండి:- మైనారిటీలపై దాడులు.. పాక్​పై భారత్ తీవ్ర ఆగ్రహం

Last Updated : Jun 10, 2020, 9:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.